PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల

1 min read

పల్లెవెలుగువెబ్ : టీ20 ప్రపంచ కప్ 2022 షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు మ్యాచ్ లు జరగనున్నాయి. గ్రూప్​2 సూపర్ 12 స్టేజ్ లో భారత్ తలపడనుంది. గ్రూప్​​2 లో భారత్, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ లు ఉన్నాయి. అక్టోబర్ 23న దాయాది పాకిస్థాన్ తో భారత్ తొలి మ్యాచ్ జరగనుంది. నవంబర్ 9న తొలి సెమీఫైనల్. నవంబర్ 10న రెండో సెమీస్ నిర్వహించనున్నారు. మెల్ బోర్న్ వేదికగా నవంబర్ 13న ఫైనల్ జరగనుంది.

            

About Author