NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

‘ప్రజ్ఞ’కాలేజిలో.. టైక్వాండో పోటీలు

1 min read

పల్లెవెలుగు:నగరంలోని ప్రజ్ఞ జూనియర్ కాలేజీలో ఆళ్లగడ్డ కర్నూలు జిల్లా టైక్వాండో పోటీలు నిర్వహించారు. ముఖ్యఅతిథి డాక్టర్ సి.రాంగోపాల్  రెడ్డి పోటీలు ప్రారంభం చేశారు. ఆదివారంజు టైక్వాండో పోటీలు విచ్చేసినందుకు చాలా సంతోషంగా విషయమని 300 మంది విద్యార్థులు పాల్గొని ఆత్మలక్షణకు టైక్వాండో సాధన చేయాలని తెలియజేశారు ప్రతి ఒక్కరు చదువుతోపాటు టైక్వాండోలో రాణించాలని తెలియజేశారు విద్యార్థిని విద్యార్థులు క్రీడల్లో రాణించి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలియజేశారు తల్లిదండ్రులు తమ పిల్లలకి క్రీడల్లో సాధన చేయించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర టైక్వాండో కార్యదర్శి ఎల్ టి చంద్రమౌళి   మాట్లాడుతూ ఆళ్లగడ్డలో టైక్వాండో 30 సంవత్సరాల నుంచి విద్యార్థిని విద్యార్థులు సాధన చేస్తున్నారు జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో రాణించి స్పోర్ట్స్ కోటాలో జాబులు సాధించారు ఈ కార్యక్రమంలో టి వెంకటేశ్వర్లు .సర్దార్ ఖాన్ బిలాల్ భాష సురేంద్ర షేక్ ఇబ్రహీం.బి వెంకటేశ్వర్లు శానవాస్ నాగన్న తదితరులు పాల్గొన్నారు.

About Author