పల్లెవెలుగు:కర్నూలు నగరంలోని శ్రీ సూర్య నారాయణ స్వామిని సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్ మరియు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లోకాయుక్త చైర్మన్ లక్ష్మన్ రెడ్డి, స్వర్ణలత దంపతులు ఆదివారం దర్శించుకున్నారు....
పూజ
పల్లెవెలుగు: మహానంది క్షేత్రంలో శుక్రవారం ఆర్టిఐ కమిషనర్ శ్రీనివాసులు పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమంలో నిర్వహించారు. అనంతరం దృశ్యాలువతో...
పల్లెవెలుగు వెబ్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా కర్నూలు నగరంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వారంలో దర్శించుకునేందుకు భారీగా క్యూ కట్టారు. సోమవారం ఉదయం...
పల్లెవెలుగు వెబ్, మహానంది: మహానంది క్షేత్రంలో ఐఎఫ్ఎస్ మరియు ఐపీఎస్ ఇద్దరు అధికారులు ఆదివారం పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ ఇన్స్పెక్టర్ నీలకంఠ రాజు ఆలయ మర్యాదలతో స్వాగతం...
పల్లెవెలుగు వెబ్: నగరంలోని పాత అయ్యప్పస్వామి ఆలయంలో కర్నూల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలో పడిపూజ నిర్వహించారు. అనంతరం...