పల్లెవెలుగువెబ్ : దేశంలో మూడు రోజులు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. నైరుతి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాల్లో అర్ధరాత్రి...
ఏపీ
పల్లెవెలుగువెబ్ : ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో ఒకే సామాజిక వర్గానికి పెద్దపీట వేశారని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఈ అంశంపై సామాజిక న్యాయ భేరి పేరిట...
పల్లెవెలుగువెబ్ : ఆంధప్రదేశ్లో పదో తరగతి ఫలితాలు-2022 విడుదల వాయిదా పడింది. సోమవారం (జూన్ 6న)నాటికి ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం.. విజయవాడలో...
పల్లెవెలుగువెబ్ : కోనసీమ వివాదంలో రాజకీయ కుట్ర ఉందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ విమర్శించారు. అంబేద్కర్ పేరును రాజకీయం చేశారని తప్పుబట్టారు. కోనసీమ ఘటనపై సీఎం...
పల్లెవెలుగువెబ్ : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకం ‘మియాజాకీ’ని పండించాడు కాకినాడ జిల్లా, గొల్లప్రోలు మండలం, చేబ్రోలుకు చెందిన రైతు ఓదూరి నాగేశ్వరరావు. తనకున్న నాలుగెకరాల్లోనే...