పల్లెవెలుగువెబ్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఏపీ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం హైదరాబాద్, మాదాపూర్ హైటెక్స్లో జరుగుతున్న క్రెడాయ్ ప్రాపర్టీ షోను...
ఏపీ
పల్లెవెలుగువెబ్ : తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో దివంగత మాజీ ఎమ్మెల్యే కుడుపూడి చిట్టబ్బాయి సంస్మరణ సభకు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి హాజరయ్యారు. వేదికపై కూర్చున్న సుబ్బారెడ్డికి...
పల్లెవెలుగువెబ్ : గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్ధిని రమ్య హత్య కేసులో.. దోషి శశికృష్ణకు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక న్యాయస్థానం ఉరిశిక్ష విధించింది. న్యాయమూర్తి రాంగోపాల్ తుది...
పల్లెవెలుగువెబ్ : ప్రకాశం జిల్లాలోని మార్కాపురంలో గల ఓ ప్రైవేటు లాడ్జిలో విద్యార్థిని బ్లేడ్తో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ అఘాయిత్యానికి ముందు నాలుగు పేజీల...
పల్లెవెలుగువెబ్ : ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం గ్రామం యూనియన్(ఆంధ్రా బ్యాంక్) బ్యాంకులో భారీ గోల్ మాల్ జరిగింది. రైతులకు చెందిన సుమారు రూ.50 లక్షల...