41 రోజులపాటు మాలధారులకు అన్నదానం మహాభిక్షతో... ముగిసిన అన్నదానం సాయి ఆదరణ సేవా సమితి నిర్వాహకులు రాజావిష్ణువర్ధన్ రెడ్డి, నాగరాజు యాదవ్ కర్నూలు, పల్లెవెలుగు:నగరంలోని సాయిబాబా దేవాలయంలో...
భక్తి
విజయవాడ:అత్యంత వైభవోపేతంగా వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు మొట్టమొదటి సారి హరే కృష్ణ గోకుల క్షేత్రం కొలనుకొండలో శనివారం నుంచి రెండు రోజులపాటు జరుపనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ...
కర్నూలు: కర్నూలు నగరంలోని సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానము నందు మంగళవారం అమావాస్య సందర్భంగా భక్తులు నవగ్రహ, లక్ష్మీ గణపతి, మూల మంత్ర సహిత చండీహోమం నిర్వహించారు....
- జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి, కుర్నీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నక్కలమిట్ట శ్రీనివాసులు - చేనేత ల అభివృద్ధికి కృషి...
పల్లెవెలుగు: అమావాస్య పర్వదినం సందర్భంగా సోమవారం కర్నూలు నగరంలోని శ్రీశ్రీశ్రీ సూర్య దేవాలయంలో ఆంజనేయ స్వామి విగ్రహానికి భక్తులు ప్రత్యేక పూజలు, అర్చనలు చేశారు. శ్రీశ్రీశ్రీ గణపతి...