పల్లెవెలుగువెబ్ : గుంటూరు జిల్లా తెనాలిలో బాధితుల పరామర్శకు వచ్చిన తనపై వైసీపీ కుక్కలు రాళ్లు వేశారని టీడీపీ నేత నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు....
వైసీపీ
పల్లెవెలుగువెబ్ : తనను గెలిపించే బాధ్యత వలంటీర్లు, సచివాలయ సిబ్బందిదేనని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి పదవిలో నుంచి నన్ను ఎందుకు తీసేశారని...
పల్లెవెలుగువెబ్ : అభంశుభం తెలియని ఆడబిడ్డలు బలైపోతున్నా.. తాడేపల్లి కొంపదాటి బయటకురాలేని సీఎం జగన్, వైసీపీ నేతలు మహిళాసాధికారత గురించి మాట్లాడటం సిగ్గుచేటని మంత్రి రోజాను ఉద్దేశించి...
పల్లెవెలుగువెబ్ : గుంటూరు జిల్లా తెనాలిలో ఉద్రిక్తత నెలకొంది. హత్యచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ను వైసీపీ కార్యకర్తలు...
పల్లెవెలుగువెబ్ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో మంత్రులు, పార్టీ అధ్యక్షులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ యుద్ధం...