పల్లెవెలుగువెబ్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా నదిపై...
AP
పల్లెవెలుగువెబ్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ బయట విచారించాలంటూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం ఈ పిటిషన్పై...
పల్లెవెలుగువెబ్: గృహ విద్యుత్ వినియోగానికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గృహ వినియోగం సహా కమర్షియల్, ఇండస్ట్రీయల్, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ విద్యుత్ స్మార్ట్ మీటర్లను అమర్చనుంది...
పల్లెవెలుగువెబ్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు ఏపీలో ప్రవేశించనుంది. ఉదయం 10 గంటల సమయంలో ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలోకి ఆయన అడుగుపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో...
పల్లెవెలుగువెబ్: కస్టడీలో తనను తీవ్రంగా కొట్టి హింసించారన్న టీడీపీ మీడియా కోఆర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు ఆరోపణలను సీఐడీ అధికారులు ఖండించారు. ఆయన ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం...