పల్లెవెలుగువెబ్: దక్షిణ బంగాళాఖాతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారంనాటికి శ్రీలంక సమీపంలోని నైరుతి బంగాళాఖాతంలోకి ప్రవేశించింది. ఇది సోమవారం తమిళనాడు సమీపానికి రానుందని వాతావరణ శాఖ అంచనావేసింది....
AP
పల్లెవెలుగువెబ్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఈ నెల 14న ఏపీలోకి ప్రవేశించనుంది. ప్రస్తుతం కర్ణాటకలో కొనసాగుతున్న రాహుల్ యాత్ర…...
పల్లెవెలుగువెబ్: హిందూపురం నియోజకవర్గ వైసీపీ అసమ్మతి నేత, మాజీ సమన్వయకర్త చౌలూరు రామకృష్ణారెడ్డి (46) గత రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. రామకృష్ణారెడ్డి...
పల్లెవెలుగువెబ్: టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సమావేశంలో ఇరువురూ పలు విషయాలపై చర్చించుకున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రస్తుత రాజకీయ...
పల్లెవెలుగువెబ్: సీనియర్ మావోయిస్టు నాయకురాలు ఉషారాణి అలియాస్ పోచక్క తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆమె స్వస్థలం ఏపీలోని తెనాలి. మద్రాస్ యూనివర్శిటీలో ఎంఏ చదివారు. 1980లో...