పల్లెవెలుగువెబ్ : ఏపీకి పెను తుపాను ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 18న ఉత్తర అండమాన్ సముద్రంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుందని,...
AP
పల్లెవెలుగువెబ్: రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు తలపెట్టిన భారత్ జోడో యాత్ర ఏపీలో ప్రవేశించింది. రాహుల్ పాదయాత్ర నేడు కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి ప్రారంభమై...
పల్లెవెలుగువెబ్: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా నదిపై ఐకానిక్ కేబుల్ బ్రిడ్జి నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఉభయ తెలుగు రాష్ట్రాల నడుమ కృష్ణా నదిపై...
పల్లెవెలుగువెబ్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును ఏపీ బయట విచారించాలంటూ దాఖలైన పిటిషన్ను సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. శుక్రవారం ఈ పిటిషన్పై...
పల్లెవెలుగువెబ్: గృహ విద్యుత్ వినియోగానికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గృహ వినియోగం సహా కమర్షియల్, ఇండస్ట్రీయల్, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ విద్యుత్ స్మార్ట్ మీటర్లను అమర్చనుంది...