పల్లె వెలుగు వెబ్: పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దేశ వ్యాప్తంగా రాజకీయ వేడి పుట్టించాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల పట్ల సర్వత్రా ఆసక్తి...
elections
అమరావతి వెబ్: ఎంపీటీసీ, జడ్పీటీసీల ఏకగ్రీవాలకు సంబంధించిన కేసులో హైకోర్టు మంగళవారం కీలకమైన తీర్పు వెలువరించింది. బలవంతపు అడ్డగింత, నామినేషన్ ఉపసంహరణకు సంబంధించిన కేసులో ఎన్ఈసీ ఆదేశాలను...
నిబంధనలు పాటించాల్సిందే..– జేసీ సయ్యద్ ఖాజా మొహిద్దీన్పల్లెవెలుగు, కర్నూలుమున్సిపల్, నగరపాలక సంస్థ పరిధిలో జరిగిన ఎన్నికల కౌంటింగ్ను పకడ్బందీగా నిర్వహించాలని జేసీ (ఆసరా మరియు సంక్షేమం) సయ్యద్...
నగరంలోని 49వ వార్డు ప్రకాష్ నగర్లోని టంగుటూరి ప్రకాశం పంతులు ఉన్నత పాఠశాలలో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు....
తిరుపతిలో లాఠీచార్జ్ జరిగింది. వైసీపీ, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం .. ముదరడంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పరిస్థితి చేయిదాటకుండా పోలీసులు అదుపులోకి తెచ్చారు. తిరుపతిలోని 15...