పల్లె వెలుగు , వెబ్ మహానంది : మహానంది లోని గిరిజన ఆశ్రమ పాఠశాలను ట్రైనింగ్ డి టి డబ్ల్యూ వెంకట శివ ప్రసాద్ ఆకస్మికంగా శుక్రవారం...
Salaries
పల్లెవెలుగువెబ్ : అనంతపురం జిల్లాలోని 2వేల గ్రామాలకు త్రాగునీటి సరఫరా నిలిచిపోయింది. ఉరవకొండ నియోజకవర్గంలో తాగునీరు సరఫరా చేసే కార్మికులు సమ్మెబాట పట్టారు. వేతనాలు వచ్చేంతవరకు ఉద్యమిస్తామని...
పల్లెవెలుగువెబ్ : ఏపీ ప్రభుత్వం చెప్పినట్టే చేసింది. ఉద్యోగులందరికీ సాయంత్రానికి జీతాలు జమచేస్తామంటూ నిన్న మంత్రలు కమిటీ చెప్పింది. దానికి తగ్గట్టుగానే ఉదయానికి అందరికీ జీతాలు పడ్డాయి....
పల్లెవెలుగువెబ్ : సాయంత్రానికి ఉద్యోగులందరికీ జీతాలు వేస్తున్నామని మంత్రుల కమిటీ తెలిపింది. పీఆర్సీపై ఏపీ మంత్రుల కమిటీతో ఉద్యోగసంఘాల చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. మంత్రుల కమిటీ ఎదుట...
పల్లెవెలుగువెబ్ : కొత్త జీవోల ప్రకారమే ఉద్యోగులకు జీతాలు అందుతాయని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. ఉద్యోగులందరూ ప్రభుత్వంలో భాగమేనని, ఉద్యోగుల సమస్యల కోసమే సీఎం కమిటీ...