PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్పందనలో ఫిర్యాదులు స్వీకరించిన తాసిల్దార్

1 min read

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పెదవేగి సోమవారం పెదవేగి తహసీల్దార్ కార్యాలయం లో స్పందన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వం ప్రజా సమస్యలపై ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమాన్ని ప్రతి సోమ వారం క్రమం తప్పకుండా. సమస్యలు పరిష్కారానికి కక్షిదారులకు ఎవరికి ఏ ఇబ్బంది తలెత్తకుండా పనిచేస్తున్నామని. ఈ కార్యక్రమం లో నాలుగు ఫిర్యాదులు అందాయని తహసీల్దార్ ఎన్ నాగరాజు చెప్పారు. పొలం సబ్ డివిజన్ చేయాలని రెండు పిర్యాదులు. దారి ఆక్రమణకు గురైంది పరిష్కరించాలని ఒక పిర్యాదు. పొలం పోలవరం కాలువలో పోయింది నష్ట పరిహారం ఇవ్వలేదని నా పొలంలో నేను సాగులో ఉన్నానని నాభూమిని ఆన్ లై చేయాలని ఒకరవుతు స్పందనలో పిర్యాదు చేశారని తహసీల్దార్ నాగరాజు తెలిపారు.

About Author