PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

రాయితీ శనగలను సద్వినియోగం చేసుకోండి : ఎమ్మెల్యే కాటసాని

1 min read

పల్లెవెలుగు వెబ్​, కోయిలకుంట్ల: రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి. మంగళవారం ఓయిలకుంట్ల మండలం లోని రైతు భరోసా కేంద్రం లో రైతతులకు సబ్సిడీ శనగ విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సబ్సిడీ వితనాలు, పరికరాలతో రైతులు మంచి పంటలు పండించాలని కోరారు. కార్యక్రమంలో ఏడీ ఏ నాగేంద్ర, ఏఓ విజయ్​ కుమార్​, రైతులు తదితరులు పాల్గొన్నారు.

About Author