PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

తహసీల్దార్ జి. ఉమామహేశ్వరరావు పై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి

1 min read

పల్లెవెలుగు వెబ్  ఉయ్యూరు:  కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లా, హౌస్ పేట, మున్సిపాలిటీలో జనవరి14,1993 న పామర్తి లక్ష్మీపతి తండ్రి రత్తయ్య మరణించగా , పామర్తి లక్ష్మీపతి స్వగ్రామం  పమిడి ముక్కల మండలం వీరంకి గ్రామంలో మరణించినట్లు 2016 వ సంవత్సరంలో నమోదు చేయించిన అప్పటి తహసిల్దార్ జి .మహేశ్వరరావు పై క్రమశిక్షణాచర్యలు  ఉయ్యూరు ఆర్డీవో తీసుకోగలందులకు కృష్ణా జిల్లా కలెక్టర్ కి “స్పందన”లో విన్నవించడం జరిగిందని సామాజిక కార్యకర్త జంపాన శ్రీనివాస్ గౌడ్ ఒక ప్రకటనలో తెలియజేశారు.

About Author