NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శంకరాస్  డిగ్రీ విద్యార్థుల ప్రతిభ…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  రాయలసీమ యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సెటిల్ బ్యాట్మెంటు టోర్నమెంట్లో శంకరాస్ డిగ్రీ కళాశాల విద్యార్థులు నంద్యాల జిల్లాలోని రామకృష్ణ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన టోర్నీలో పాల్గొని రన్నర్ గా నిలిచారని కళాశాల ప్రిన్సిపాల్  ఎం శ్రీనివాసులు తెలియజేశారు రన్నర్ గా నిలిచినటువంటి విద్యార్థులను కళాశాల మేనేజ్మెంట్ మరియు ప్రిన్సిపల్ మరి అధ్యాపకులు అభినందించారు ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ సుమలత ఫిజికల్ డైరెక్టర్ మద్దయ్య మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

About Author