PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

‘పది’లో.. సెయింట్​ లూర్డ్స్​ విద్యార్థుల ప్రతిభ..

1 min read

స్కూల్ టాపర్ జాన్ అబ్రహం 578 మార్కులు

పల్లెవెలుగు, కల్లూరు అర్బన్: కర్నూలు నగరం బి క్యాంప్ లోని సెయింట్ లూర్డ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు చక్కని ఫలితాలు సాధించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ వేల్పుల  సుదర్శన్ మాట్లాడుతూ పటిష్టమైన ప్రణాళిక, నిరంతర కృషితో ,అంకితభావంతో శ్రమించే అధ్యాపక బృందం జరిపిన కృషి తోనే ఈ ఫలితాలు సాధించామన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు.  జాన్ అబ్రహం 578, ధరణి 571, గౌతమ్ 569, కార్తిక్ 527, వెంకట సాయి చరణ్ 451, మనోహర్ 407 మార్కులు సాధించారన్నారు. విద్యార్థులకు ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.

About Author