PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

15వ డివిజన్ కార్పొరేటర్ తంగేళ్ల రాము ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం..

1 min read

సార్వత్రిక ఎన్నికలపై ఎం.ఎల్.ఎ ఆళ్ల నాని కార్యకర్తలకు దిశ నిర్దేశం

ప్రతి కార్యకర్త సైనికుని ల పనిచేయాలి

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా ప్రతినిధి : ఏలూరు నియోజకవర్గం 15వ డివిజన్ కార్పొరేటర్ తంగెళ్ల రాము ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశని కి ముఖ్యఅతిథిగా  మాజీ ఉపముఖ్యమంత్రి, ఏలూరు జిల్లా అధ్యక్షులు, శాసనసభ్యులు ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (నాని) పాల్గొని రాబోయే సార్వత్రిక ఎన్నికలపై కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడమే మనందరి లక్ష్యం అన్నారు. ప్రతి కార్యకర్త సైనికుల పనిచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్  బొద్దాని శ్రీనివాస్,  కో-ఆప్షన్ సభ్యులు పెదబాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవి, క్లస్టర్ 3 ప్రెసిడెంట్ మంచెం మైబాబు, డిప్యూటీ మేయర్లు నుకపెయ్యి సుదీర్ బాబు, గుడిదేశి శ్రీనివాస్, జె సి ఎస్ అధ్యక్షులు, కార్పొరేటర్లు 15వ డివిజన్ వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

About Author