PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

అలగనూరులో ఎమ్మెల్సీ అభ్యర్థిపై టీడీపీ ప్రచారం

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: మిడుతూరు మండల పరిధిలోని అలగనూరు గ్రామంలో పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పట్టభద్రుల ఇంటికి వెళ్లి ఓట్లను అభ్యర్థించారు.ఈవైకాపా ప్రభుత్వాన్ని సాగనంపాలని ఈ ప్రభుత్వం వల్ల అభివృద్ధి శూన్యమని నాయకుల సంపాదన కోసమే కానీ గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని నందికొట్కూరు నియోజకవర్గ టిడిపి అధికార ప్రతినిధి డాక్టర్ కాకరావాడ చిన్న వెంకటస్వామి మరియు మిడుతూరు మండల టిడిపి కన్వీనర్ ఖాతా రమేష్ రెడ్డి అన్నారు.ఈకార్యక్రమంలో గ్రామ టిడిపి నాయకులు శేశి రెడ్డి,సుధాకర్,రామచంద్రుడు,ఫజిల్ భాష,శంకర్ రెడ్డి,పరమేశ్వర్ రెడ్డి,శ్రీనివాసులు గౌడ్,శేఖర్,మర్రి శేఖర్,అల్లా బకాష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

About Author