NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టిడిపి డోర్​ టు డోర్​ కార్యక్రమం…

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  కల్లూరు అర్బన్ 32 వ వార్డ్ ముజఫర్ నగర్, అటో స్టాండ్ నందు  టీడీపీ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు  ఆదేశాల మేరకు బాబు సూపర్ – 6 డోర్ టు డోర్ కార్యక్రమం లో భాగంగా కాలని లో ఇంటింటికీ తిరిగి పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్న పాణ్యం మాజీ ఎమ్మెల్యే పాణ్యం టిడిపి అభ్యర్థి శ్రీమతి గౌరు చరిత రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్, కల్లూరు అర్బన్ కన్వీనర్ పేరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్,అర్బన్ ఉపాధ్యక్షుడు  పెద్ద బీచ్ పల్లి,వార్డ్ ఇంచార్జి టైలర్ నాగరాజు, వార్డ్ ముఖ్య నాయకులు ఖాజా బందే నవాజ్,శేఖర్,సోమన్న,కొటేశ్ గౌడ్,జనసేన పార్టీ నాయకులు సుధాకర్,శ్రీనివాస రెడ్డి,నాగేష్, రాజు,ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు యస్ ఫిరోజ్, తెలుగు యువత అధ్యక్షుడు జవ్వాజి గంగాధర్ గౌడ్,జిల్లా కోశాధికారి పియు మాదన్న,అర్బన్ నాయకులు కురువ ధనుంజయ, వంగాల జనార్దన్ రెడ్డి,రాష్ట మైనారిటీ నాయకులు మౌలాలి, సులేమాన్,మహిళలు సుశీలమ్మ,మరియు టీడీపీ,జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

About Author