PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

భీమినేని విష్ణువర్ధన్ కుటుంబాన్ని పరామర్శించిన టీడీపీ నేత

1 min read

పల్లెవెలుగు వెబ్ అన్నమయ్య జిల్లా: అన్నమయ్య జిల్లా లోని రాజంపేట మండలం, నూనెవారిపల్లెకు చెందిన స్వర్గీయ కీ.శే.భీమినేని రామకృష్ణ గారు 01.02.2023 వ తేదీన స్వర్గస్తులైనారు.ఆరోజు అంత్యక్రియలకు హాజరు కాలేకపోయినందు వల్ల నేడు వారి స్వగృహం నందు తన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి వారి కుమారుడైన భీమినేని విష్ణువర్ధన్ మరియు వాళ్ళ కుటుంబ సభ్యులను ఓదార్చి వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసిన ప్రముఖ విద్యావేత్త, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చమర్తి జగన్ రాజు గారుఆయన మాట్లాడుతూ ఒక కుటుంబ పెద్ద ఆత్మీయుడు కోల్పోవడం చాలా బాధాకరమని అన్నారు*ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎద్దుల విజయసాగర్, పట్టణ యువత అధ్యక్షుడు రాము యాదవ్,యువ నాయకులు సూర్య నారాయణ రాజు, వినోద్ రెడ్డి,చింతల శివకుమార్, నరసయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

About Author