NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపే ధ్యేయం..

1 min read

పత్తికొండ నియోజకవర్గ ఇన్​చార్జ్​ కేఈ శ్యామ్​కుమార్​

పల్లెవెలుగువెబ్​, పత్తికొండ:పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల MLC ఎన్నికలలో టిడిపి అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం కోసం పని చెద్ధామని టీడీపీ పత్తికొండ నియోజకవర్గ ఇంచార్జి కే ఈ.శ్యామ్ కుమార్ కోరారు.శుక్రవారం ఆయన  క్రిష్ణగిరి  మండలం కోయిలకొండ గ్రామ  హైస్కూల్,కంబాలపాడు ప్రాథమిక పాఠశాల మరియు సచివాలయం,హైస్కూల్,అలాగే ,గురుకుల పాఠశాల కళాశాల  నందు భూమి రెడ్డి రామ గోపాల్ రెడ్డి గారికి “1”మొదటి ప్రాధాన్యత ఇచ్చి గెలిపించాలని కోరుతూ ప్రచారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ నాయకులు, క్రిష్ణగిరి మండల నాయకులు, గ్రామాల నాయకులు ,కార్యకర్తలు పెద్దయెత్తున పాల్గొన్నారు.

About Author