NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

వృద్ధ ఓటర్లను సన్మానించిన తహసిల్దార్

1 min read

పల్లెవెలుగు వెబ్​, మిడుతూరు: స్థానిక మండల తహసిల్దార్ కార్యాలయంలో వృద్ధులను పూలమాలతో సన్మానించారు.ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు మిడుతూరు గ్రామానికి చెందిన వృద్ధుల ఓటర్లు మాసుం సాహెబ్,గౌండ సామన్న అను వీరిని తహసిల్దార్ సిరాజుద్దీన్,డిప్యూటీ తహసీల్దార్ రవణమ్మ,రెవెన్యూ ఇన్ స్పెక్టర్ భాష పూలమాలలతో ఘనంగా సత్కరించారు.ఈకార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్ రాంభూపాల్ రెడ్డి,విఆర్ఓలు సోఫీ,గీత,నాగలూటి గ్రామ సర్వేయర్ రాంబాబు,విఆర్ఏలు తిరుపాలు,వెంకటేశ్వర్లు మరియు సిబ్బంది పుల్లన్న తదితరులు పాల్గొన్నారు.

About Author