NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ ను ఎవరిచేతికి అధించొద్దు

1 min read

పల్లెవెలుగు వెబ్ కృష్ణ:  నారాయణ పేట జిల్లా తెలంగాణ..కృష్ణ మండలంలోని కుసుమూర్తి గ్రామంలో రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రచారం ప్రారంభించారు ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి మాట్లాడుతూ మరొక్కసారి నాకు అవకాశం ఇవ్వాలని కారు గుర్తు కు ఓటు వేసి వేపించాలని కృష్ణ మండలంలో ఇంకా అభివృద్ధి పనులు మిగిలి పోయాయని ఎన్నికల కోడ్ రావడంతో పనులు ఆగిపోయావాని మల్లీ గెలిపిస్తే పనులు వేగవంతం చేస్తానని ప్రతి పక్షం మాటలు నామొద్దని కేసీఆర్ లాంటి నాయకుడు మనకు దొరకడు అని ఉద్యమాలు చేసి సాధించుకున్న తెలంగాణ ను ఎవరిచేతికి అధించొద్దని ప్రతి ఓటర్ అచితూచి ఓటు వేయాలని కారు గుర్తుకు ఓటు వేసి వేపించాలని కోరారు మరొక్కసారి నన్ను ఆశీర్వాదించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమం లో మండల నాయకులు కార్యకర్తలు గ్రామ గ్రామ పెద్దలు యువకులు పాల్గొన్నారు.

About Author