NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

శ్రీశ్రీ చౌడేశ్వరి దేవి ఆలయం నూతన కమిటీ ఎన్నిక

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్నూరు:  గౌరవాధ్యక్షులు  మేకల రామచంద్రుడు ఆధ్వర్యంలో బుధవారం ఆలయ కమిటీ అధ్యక్షుడు  చింతా రామకృష్ణ ను ఎన్నుకున్నారు.ఉపాధ్యక్షులుగా గుద్దేటి రామకృష్ణ , కార్యదర్శిగా వీరనాల ప్రసాద్ జాయింట్ సెక్రటరీ- పాణ్యం నాగరాజు,కమిటీ సభ్యులు గా పూజరి పెద్ద సుబ్బయ్య  పల్లా రామదాసు ,  బలపాల రామకుమారస్వామిపోలిశెట్టి ఈశ్వరప్రసాద్, చింతా నాగశివేంద్రచిలుక శివప్రసాద్, చింతా గౌతమ్,  కాల జయరామయ్య,  గుంపు శ్రీకాంత్,దేశెట్టి లక్ష్మీనారాయణ, దేశెట్టి తులసి,చింత శ్రీనివాసులు ,గతంలో కొనసాగుతున్న రవీంద్రబాబు కమిటీ కాలం ముగియడంతో నూతన కమీటీని ఎన్నుకున్నట్లు నూతన కమిటీ సభ్యులు తెలిపారు.కమిటీ సభ్యులచే గౌరవ అధ్యక్షులు రామచంద్రుడు ఆధ్వర్యంలో  ప్రమాణ స్వీకారం చేయించారు.కార్యక్రమంలో ఆలయ అర్చకులు, పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

About Author