PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

క‌ర్నూలు క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఉద్రిక్త‌త

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కర్నూలు కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత చోటు చేసుకుంది. సీపీఎం, రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి జరిగింది. బళ్లారి చౌరస్తా నుంచి కలెక్టర్ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నేత మధు పాల్గొన్నారు. ఆయ‌న మాట్లాడుతూ.. కావేరి పత్తి విత్తనాలు వేసి తీవ్రంగా నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కలెక్టరేట్ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు నిరసనకారులు ప్రయత్నించగా.. పోలీసులు, రైతులకు మధ్య తోపులాట జరిగింది.

                                      

About Author