PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘోర రోడ్డు ప్ర‌మాదం.. ఐదుగురు గ‌ల్లంతు

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : అనంత‌పురం జిల్లాలో ఘోర‌రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. విడపనక‌ల్ మండలం డోనేకల్ వద్ద కారు అదుపుతప్పి వాగులో దూసుకెళ్లింది. ఈ ఘటనలో కారులో ఉన్న వ్యక్తులు గల్లంతయ్యారు. గుంతకల్లు నుంచి బళ్లారి వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రోడ్డు పనులు చేసే కాంట్రాక్టర్ తీసిన గుంతలో కారు చిక్కుకుంది. కారులో ఐదుగురు ఉన్నట్లు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో అధికారులు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌ సహయంతో కారును బయటకు తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

                                          

About Author