NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీఎం ఇంటి వ‌ద్ద ఉగ్ర‌వాది రెక్కీ !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ ఇంటి వద్ద ఓ ఉగ్రవాది ఏడుసార్లు రెక్కీ చేసిన ఘటన సంచలనం రేపింది.కోల్‌కతా నగరంలోని కాళీఘాట్ ప్రాంతంలో ఉన్న సీఎం మమతా ఇంటి గురించి సమాచారం తెలుసుకునేందుకు ఉగ్రవాది హఫీజుల్ మొల్లా ఏడుసార్లు రెక్కీ చేశారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఉగ్రవాది తన సెల్ ఫోన్ కెమెరాతో సీఎం నివాసం ఫొటోలు తీశారని వెల్లడైంది. ఉగ్రవాది రెక్కీ చేసిన సమయంలో స్థానిక పిల్లలకు టాఫీలతో రప్పించాడని దర్యాప్తులో వెలుగుచూసింది. జులై 2-3వతేదీల మధ్య రాత్రి హఫీజుల్ మొల్లా భద్రతా ఏర్పాట్లను దాటి బెనర్జీ నివాసంలోకి ఇనుప రాడ్‌తో ప్రవేశించడాన్ని సెక్యూరిటీ గార్డులు గుర్తించారు.

                                           

About Author