PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఎల‌న్ మ‌స్క్ పై కోర్టుకెక్కిన టెస్లా ఇన్వెస్ట‌ర్లు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : టెస్లా కంపెనీ అధినేత ఎల‌న్ మ‌స్క్ పై టెస్లా ఇన్వెస్ట‌ర్లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. త‌న కంపెనీలోని 10 శాతం షేర్ల‌ను అమ్ముతున్న‌ట్టు ట్విట్ట‌ర్ లో ప్ర‌క‌టించ‌డం పై ఇన్వెస్ట‌ర్లు కోర్టుకెక్కిక‌న‌ట్టు స‌మాచారం. ఎల‌న్ ట్వీట్ల పై విచార‌ణ జ‌ర‌పాల‌ని కొంద‌రు ఇన్వెస్ట‌ర్లు దావా వేశార‌ట‌. టెస్లా షేర్‌ ధరలను తగ్గించే విషయంలో డేవిడ్ వాగ్నెర్ అనే షేర్‌ హోల్డర్‌, టెస్లా, ఎలన్‌ మస్క్‌పై అమెరికా సెక్యూరిటీస్ రెగ్యులేటర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా టెస్లాబోర్డు సభ్యులు వారి విశ్వసనీయ విధులను పాటించడంలో విఫలమయ్యారనే విషయంపై దర్యాప్తు చేయాలని కోర్టులో దావా వేశారు.

                                  

About Author