PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

టిడిపి ఆవిర్భావ సభలో పాల్గొన్న టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభలో కర్నూల్ నియోజకవర్గ టిడిపి ఇంచార్జి టిజి భరత్ పాల్గొన్నారు. హైదరాబాద్ నాంపల్లి లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా నేతలు, పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు.

About Author