PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన టిజి భరత్

1 min read

పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టిజి భరత్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని కొత్తపేటలోని 278 పోలింగ్ బూతులో ఆయన ఓటు వేశారు. పట్టభద్రులందరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన చెప్పారు. అనంతరం నగరంలో పోలింగ్ జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి ఆయన పరిశీలించారు.

About Author