PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఆ పార్టీ నేత ఇంట్లో భారీగా న‌గ‌దు, బంగారం స్వాధీనం !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ నివాసంతో పాటు సహచరుల ఇళ్లపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జరిపిన దాడుల్లో భారీగా నగదు, బంగారం లభ్యమయ్యాయి. మొత్తం 2.82 కోట్ల రూపాయల నగదు, 1.8 కిలోల 133 బంగారం బిస్కట్లు, నాణేలు స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు.

                                      

About Author