PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఘనంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారి 43వ జాతర మహోత్సవాలు

1 min read

– అధిక సంఖ్యలో హాజరైన యాన్మంది భక్తులు

పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరు నగరంలో, కొత్తపేట 43వ డివిజన్ లో ఈ నూకాలమ్మ అమ్మవారి 43వ జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. కొత్త అమావాస్య సందర్భంగా అమ్మవారి స్నానం, కలశాల ఊరేగింపు, ఘటాలు ఊరేగింపు, అమ్మవారికి నిత్యం ధూప దీప నైవేద్యాలు, భజనలు నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీ నక్కా నాగేశ్వరరావు తెలియజేశారు. అమ్మవారి ఉత్సవాలు 13 వ తేదీ నుండి 21వ తేదీ వరకు తొమ్మిది రోజులపాటు నిర్వహిస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు రామకృష్ణ యోగానంద శాస్త్రి, కార్యనిర్వహణ అధికారి ఎ. రవిశంకర్ తెలియజేశారు.

About Author