PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏర్పాట్లను పరిశీలించిన ధర్మకర్తల మండలి

1 min read

– అధ్యక్షులు మరియు కార్యనిర్వహణాధికారి
పల్లెవెలుగు, వెబ్ శ్రీశైలం: కార్తీకమాసం సందర్భంగా భక్తులు అధికసంఖ్యలో శ్రీశైల క్షేత్రాన్ని సందర్శిస్తున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో భక్తులరద్దీ అధికంగా ఉంటోంది.. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం వివిధ విస్తృత ఏర్పాట్లను చేస్తున్నారు ముఖ్యంగా భక్తులకు వసతి, దర్శనం, మంచినీటి సరఫరా, అన్నప్రసాద వితరణ, పారిశుద్ధ్యం, ట్రాఫిక్ క్రమబద్ధీకరణదర్శన క్యూలైన్లు, క్యూకాంప్లెక్స్ లడ్డు ప్రసాదాలు మొదలైనచోట్ల ఏర్పాట్లను ఆలయ ఈవో లవన్న అధికారులు చైర్మన్ చక్రపాణి రెడ్డి పరిశీలిస్తున్నారు.

About Author