PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

డ్రైవింగ్ లైసెన్స్ పై కేంద్రం కీల‌క ప్రక‌ట‌న‌

1 min read

ప‌ల్లెవెలుగు వెబ్: కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డ్రైవింగ్‌ లైసెన్స్‌, రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, సహా ఇతర అనుమతులకు సంబంధించిన వాహన పత్రాల చెల్లుబాటు గడువును పెంచింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ స‌ర్టిఫికెట్ వ్యాలిడిటీని సెప్టెంబరు 30, 2021 వరకు పొడిగించింది. అంటే ఇప్పటికే పై పత్రాల గడువు తీరినప్పటికీ సెప్టెంబరు 30 వరకు రెన్యువల్‌ చేయించకపోయినా చెల్లుబాటు అవుతాయి.

About Author