PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేర్చిన సీఎం

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల:   ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజాసంకల్పయాత్ర ద్వారా రాష్ట్రమంతా చుట్టేసి ప్రజల కష్ట సుఖాలను దగ్గరకు చూసిన సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల కోసం నవరత్నాలనే పథకాలను తెచ్చి నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో పడేలా డిబీటి ద్వారా లబ్ధి కలిగించారని శనివారం నాడు చిందుకూరు గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా లబ్ధిదారులకు నవరత్నాల బుక్ లెట్ అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ నాగమద్దమ్మ జెడ్పిటిసి ఆర్.బి చంద్రశేఖర్ రెడ్డి చిందుకూరు వెంకట కృష్ణారెడ్డి మండల వైసిపి అధ్యక్షుడు శివరాంరెడ్డి రఘు మాధవరెడ్డి .ఎల్లారెడ్డి .శ్రీకాంత్ రెడ్డి. అనిల్ కుమార్ రెడ్డి. మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Author