NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

కోడ్ కూసింది. సీఎం బొమ్మకు ముసుగు పడింది..

1 min read

పల్లెవెలుగు వెబ్ గడివేముల : అసెంబ్లీ ఎన్నికలకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో కోడ్ తక్షణమే అమలు లోకి రావడంతో ప్రభుత్వ కార్యాలయం పై ఎటువంటి చిత్రాలు కానీ గత ప్రభుత్వ తాలూకు చిహ్నాలు ఉండకూడదని నిబంధనలు ఉండడంతో శనివారం నాడు గడివేముల పంచాయతీ కార్యాలయం పై సీఎం జగన్మోహన్ రెడ్డి బొమ్మపై పంచాయతీ కార్యదర్శి తారకేశ్వరి రంగడు ఆధ్వర్యంలో ముసుగు వేశారు ప్రభుత్వ పథకాల స్టిక్కర్లను తీసివేశారు  జిల్లా కార్యాలయాలకు మండల కార్యాలయాలకు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు పథకాల వివరాలు లేకుండా చూడాలని ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు 48 గంటల్లోపు అన్ని తొలగిస్తామని ఈ ఓ ఆర్ డి తెలిపారు.

About Author