NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

దేశంలో తాజాగా 14,313 కరోనా కేసులు నమోదు

1 min read


పల్లెవెలుగు వెబ్: దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,313 కరోనా కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,42,60,470కు చేరింది. అదే సమయంలో 13,543 మంది కోలుకున్నారు. దీంతో మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,36,41,175కు చేరింది. తాజాగా కరోనా నుంచి కోలుకోలేక 549 మంది మరణించడంతో… మొత్తం మరణాల సంఖ్య 4,57,740కు పెరిగింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 1,61,555 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో ఇప్పటి వ‌ర‌కు 60,70,62,619 క‌రోనా పరీక్షలు నిర్వహించారు.

About Author