PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఈవిఎం గోడౌన్ లను పరిశీలించిన జిల్లా రెవిన్యూ అధికారి

1 min read

కే.మధుసూదన్ రావు

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:  ఈవిఎం గోడౌన్  లను జిల్లా రెవిన్యూ అధికారి కే మధుసూదన్ రావు పరిశీలించారు.జిల్లా రెవిన్యూ అధికారి కే మధుసూదన్ రావు మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కలెక్టరేట్ లోని ఈవిఎం గోడౌన్  లను ప్రతి మూడు నెలలకు ఒక్కసారి పరిశీలించడంజరుగుతుందని  అందులో భాగంగా ఈ రోజు ఈవిఎం గోడౌన్ లను పరిశీలించడం జరిగిందని డిఆర్ఓ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల సూపరిండెంట్ మురళి, ఎలక్షన్స్ సెల్ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.

About Author