NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

నష్టపోయిన రైతులను గుర్తించి.. ఆదుకోవాలి

1 min read

పల్లెవెలుగు, వెబ్ కర్నూలు: కర్నూలు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో జిల్లా DRO గౌ శ్రీ నాగేశ్వరరావు గారిని కర్నూలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు గౌ శ్రీ సోమిశెట్టి వెంకటేశ్వర్లు గారితో కలిసి DRO గారిని కలుసుకొని ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల పచ్చి కరువు ఏర్పడి మరియు నకిలీ విత్తనాల వలన నష్టపోయిన పంటపొలాలను పరిశీలించి రైతులను పరామర్శించి వారి భాదలను అడిగి తెలుసుకుని వారి జాబితాను సిద్ధం చేసి ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో నకిలీ విత్తనాల వలన, పచ్చికరువు వలన నష్టపోయిన రైతులను గుర్తించి వారిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని కోరుతున్న ఎమ్మిగనూరు నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు, రాష్ట్ర టిడిపి ఉపాధ్యక్షులు గౌ శ్రీ డా బి వి జయనాగేశ్వర రెడ్డి.

About Author