PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఉధృతంగా ఉద్యోగ సంఘాల ఉద్యమం

1 min read

పల్లెవెలుగువెబ్ : ఏపీలో ఉద్యోగ సంఘాల ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో .. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా సోమవారం సమ్మె నోటీసు ఇచ్చారు. రాష్ట్ర్ర వ్యాప్తంగా ఉద్యోగులు భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకు దిగారు. ప్రభుత్వం మోసం చేసిందని, తమకు నష్టం కలిగించే పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

          

About Author