PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

ఏక సభ్య కమిషన్ అధికారిని కలిసిన నాయకులు

1 min read

పల్లెవెలుగు, వెబ్ విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాల్మీకి బోయలను ఎస్.టీ ల గా గుర్తిచేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శామ్యూల్ ఆనంద్ కుమార్ గారిని విజయవాడలో మర్యాద పూర్వకంగా కలసిన రాష్ట్ర మంత్రి వర్యులు గుమ్మనూరు జయరామ్ గారు అనంతపురం పార్లమెంట్ సభ్యులు #డాతలారిరంగయ్య గారు , అనంతపూర్ జడ్పీ చైర్మన్ గిరిజమ్మ,కర్నూలు నగర మేయర్ బి వై రామయ్య,వాల్మీకి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ మధుసూదన్,56 కార్పొరేషన్ ల కో ఆర్డినేటర్ ప్రవీణ్,ఏడిసిసి చైర్మన్ లిఖిత,మాజీ చైర్మన్ వీరా,కల్యాణ దుర్గం తిప్పేస్వామి, వాల్మీకి రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు సుభాష్ చంద్రబోస్,రాష్ట్ర ఉపాధ్యక్షులు బోయ పులికొండన్న,కపట్రాల్ల .మల్లికార్జున,మంత్రాలయ లక్షమన్న,ప్రధాన కార్యదర్శి రాంబీమ్ నాయుడు,నేతలు ,చినబాబు జగదీష్,రామచంద్ర తదితరులు.

About Author