NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

సీనియర్ వైసీపీ నాయకుడు రంగస్వామిని పరామర్శించిన ఎమ్మెల్యే

1 min read

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : నందికొట్కూరు పట్టణంలోని సిఎస్ఐ పాలెంకు చెందిన  వైసీపీ నాయకులు సంగెం  రత్నస్వామి 6వ తేదీన జరిగిన ప్రమాదంలో కాళ్లుకు చికిత్స  జరిగింది.  వైద్య చికిత్స అనంతరం పట్టణంలోని  మారుతి నగర్ స్వగృహం లో ఉన్నారని ఆయన కుమారుడు సంగెం భాస్కర్  సమాచారం మేరకు బుధవారం ఎమ్మెల్యే ఆర్థర్ మారుతి నగర్ వెళ్ళి ఆయనను పరామర్శించి, యోగ క్షేమాలు తెలుసుకొని, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మారుతినగర్ వైసీపీ నాయకులు తాటిపాటి అయ్యన్న, తమ్మడపల్లి విక్టర్, విశ్రాంత పోలీసు అధికారి  పెరుమాల. జాన్ , సింగిల్ విండో మాజీ అధ్యక్షుడు  చందమాల.బాల స్వామి , మిడుతూరు సీతా రాముడు పాల్గొన్నారు.

About Author