NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

ఓ నాయ‌కుడి మ‌ర‌ణ వార్త దిగ్భ్రాంతి క‌లిగిస్తుంది.. ఉగాది పంచాంగ ప‌ఠ‌నం

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : హైద‌రాబాద్ గాంధీభవన్ పంచాంగ పఠనంలో పలు సంచలన విషయాలను వేద పండితులు శ్రీనివాస మూర్తి వెల్లడించారు. కేంద్రంలో ఓ నాయకుడి మరణ వార్త దిగ్భ్రాంతి కలిగిస్తుందని ఆయన వెల్లడించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిరంకుశ పాలనతో ప్రజాగ్రహాన్నీ చవిచూస్తాయన్నారు. కేంద్రం.. రాష్ట్రాల హక్కులను కాల రాస్తోందన్నారు. అక్టోబర్‌లో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విశ్వరూపం చూపుతారని శ్రీనివాసమూర్తి తెలిపారు. పంచాంగ శ్రవణం అనంతరం రేవంత్ తెలంగాణ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

                           

About Author