PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

యువ‌త సంఖ్య త‌గ్గే అవ‌కాశం.. ఎందుకంటే ?

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. 2047 తర్వాత దేశంలో యువత సంఖ్య తగ్గే అవకాశం ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం రంగారెడ్డి జిల్లా చేగూరు కన్హ శాంతివనంలో గ్లోబల్‌ ఎస్ఏ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే 25 ఏళ్లు మనకు అత్యంత విలువైనవని, భారత్‌ను విశ్వగురువుగా మార్చేందుకు ఈ 25 ఏళ్లు కీలకమన్నారు. ఆగస్టు 15న ఇళ్ల ముందు అందరూ జాతీయజెండా ఎగురవేయాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు.

                                                       

About Author