PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వ్యక్తికి గాయాలు..ఆస్పత్రికి తరలింపు

1 min read

పల్లెవెలుగు వెబ్ మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండల కేంద్రమైన బోయ సుబ్బన్న,రమణమ్మ కుమారుడు బోయ శ్రీకాంత్ (25)దామగట్ల గ్రామంలో కల్లు తాగిన తర్వాత మళ్లీ బాటిల్లో కల్లు తీసుకొని బైకు పై ఉదయం 9:15 కు మిడుతూరుకు వస్తూ ఉండగా  నాగలూటి-మిడుతూరు మధ్యలో వస్తూ మిడుతూరు నుండి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్తుండగా బైక్ రాంగ్ రూటులో వస్తూ ఆటోకు ఉన్న సైడ్ అద్దానికి తగిలి రోడ్డు పక్కన ఉన్న గడ్డిలో శ్రీకాంత్ పడడంతో ఆయనకు గాయాలు అయినట్లు మిడుతూరు ఏఎస్ఐ సుబ్బయ్య తెలిపారు.ఏఎస్ఐ సుబ్బయ్య అక్కడికి చేరుకొని 108 అంబులెన్స్ లో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.

About Author