PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

విమానం గ‌ల్లంతు.. అందులో 22 మంది ప్ర‌యాణీకులు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : నేపాల్‌లోని పోఖారా నుంచి జోమ్‌సోమ్ వెళ్తున్న ఓ విమానం ఆదివారం ఉదయం అందుబాటులో లేకుండా పోయిందని విమానాశ్రయం అధికారులు తెలిపారు. టారా ఎయిర్ కు చెందిన ఎన్ఏఈటీ ట్విన్ ఇంజిన్ విమానం ఆదివారం ఉదయం 9.55 గంటలకు బయల్దేరిందని, కొద్ది సేపటికే రాడార్ పరిధికి దూరమైందని తెలిపారు. ఈ విమానాన్ని గుర్తించేందుకు ఓ హెలికాప్టర్‌ను పంపించినట్లు పేర్కొన్నారు.

                                           

About Author