PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మాఫియాతో పోలీసులు క‌లిశారు !

1 min read

ప‌ల్లెవెలుగువెబ్ : వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో నక్సలిజం, టెర్రరిజం తగ్గిందన్నారు. తగ్గాల్సింది ఏదైనా ఉందంటే లోకల్ మాఫియాలని చెప్పారు. మాఫియాలు ఈ ప్రభుత్వంలోనే కాదు, గత ప్రభుత్వంలోనూ ఉన్నాయన్నారు. ఈ మాఫియాల్లో పోలీసుశాఖవాళ్లు కూడా కలిసి ఉన్నారని ఆయన ఆరోపించారు. పోలీసులు న్యాయం చేస్తారని నమ్మకం, భరోసా ప్రజల్లో ఉందన్నారు. పోలీసులే మాఫియాల్లో కలిస్తే సామాన్యులకు భద్రత ఉండదన్నారు. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలంటే, కలుపు మొక్కలను తీసేయాలని సూచించారు.

                                         

About Author