PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

గ్రామ సచివాలయాన్ని పరిశీలించిన సమాచార హక్కు కమిషనర్

1 min read

పల్లెవెలుగు వెబ్ వెల్దూర్తి:  వెల్దుర్తి మండలంలోని లక్ష్మీ నగరం గ్రామంలో నూతన హంగులతో నిర్మిస్తున్న గ్రామ సచివాలయ నిర్మాణాన్ని రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ కాకర్ల చెన్నారెడ్డి పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ సచివాలయాల నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి సమీర్ రెడ్డి గ్రామస్తులు అధికారులు పాల్గొన్నారు.

About Author