PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

స్వల్ప న‌ష్టాల్లో స్టాక్ మార్కెట్

1 min read

పల్లెవెలుగు వెబ్ : స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప న‌ష్టంతో ట్రేడింగ్ ముగించాయి. ఉద‌యం పాజిటివ్ గా క‌దిలిన సూచీలు అనంత‌రం నష్టాల్లోకి జారుకున్నాయి. రోజంతా క‌న్సాలిడేష‌న్లో క‌దిలాయి. చివ‌రికి సెన్సెక్స్, నిఫ్టీ స్వల్ప న‌ష్టంతో ట్రేడింగ్ ముగించ‌గా.. బ్యాంక్ నిఫ్టీలో ఓ మేర‌కు న‌ష్టంతో ట్రేడింగ్ ముగిసింది. బ్యాంకింగ్ స్టాక్స్ కొంత మేర న‌ష్టపోయాయి. నిప్టీ 50- 3 పాయింట్ల న‌ష్టంతో 15,921 వ‌ద్ద నిలదొక్కుకుంది. సెన్సెక్స్ 18 పాయింట్ల న‌ష్టంతో 53,140 వ‌ద్ద ట్రేడింగ్ ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 155 పాయింట్ల న‌ష్టంతో 35,752 వ‌ద్ద ట్రేడింగ్ ముగించింది.

About Author